వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఈసారి ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన షిమోన్ సకాగుచి.. వైద్యశాస్త్రంలో ఆవిష్కరణలకు గాను ఈ ఏడాది నోబెల్ బహు
2025 Nobel Prize in Medicine: రోగనిరోధక వ్యవస్థలో సెక్యూర్టీ గార్డుల్లా పనిచేస్తున్న రెగ్యులేటరీ టీ కణాలను గుర్తించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్యశాస్త్రంలో 2025 నోబెల్ పురస్కారం దక్కింది. మేరీ బ్రుంకోవ