లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనున్నది. 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్�
ప్రధాని | పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్