ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు సిద్ధమవుతున్నది. వారు వ్యాపారంలో రాణించేందుకు త్రీ, ఫోర్ వీలర్స్ను పంపి
దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్�