సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పాఠశాలలో సాత్విక్ (12) ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల మూడో అంతస్తులోని హాస్టల్ రూంలో ఇనుప మంచానికి కట్టిన తాడుతో విద్యార్థులు ఆడుకుంట
న్యూఢిల్లీ : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుగ్రామ్లోని బుధేడాలోని ఎస్జీటీ ఆసుపత
పెద్దపల్లి : రామగుండంలోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణి రామగుండం అర్జీ -3 అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో పై కప్పు కూలిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజ�