Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. గురువారం ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా �
Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ( Nizamsagar ) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గురువారం సాయంత్రం నీటిపారుదల అధికారులు నాలుగు వరద గేట్ల (Gates) ను ఎత్తారు.