ప్రత్యేక ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్లో తమ కళాశాలల విద్యార్థులు సత్తా చాట
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.