పెద్దపల్లికి చెందిన సీనియర్ రిపోర్టర్ లైశెట్టి రాజు, బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి తండ్రి, మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మామ భూమయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా వారి కుటుంబాన్ని టీఎస�
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.