రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని మాజీ స�
వారిప్పుడు గ్రామ సర్పంచ్లు కారు. 2024, జనవరి 31తో వారి పదవీకాలం ముగిసి మాజీలైపోయారు. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం వారు ఎన్నో పనులు చేశారు. గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్ర�
కేసీఆర్ తెచ్చిన బంగారు తెలంగాణ లో భాగస్వాములై పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కేంద్రం నుంచి అనేక ఉత్తమ అవార్డులు తెచ్చిపెట్టిన సర్పంచ్లను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజాపాలన అంటే ఇద�
ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పోలీసు పాలనకు తెర లేపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఉక్కుపాదంతో అణచివేస్తున్నది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగిస్తున్నది. ఇప్పటికే అనేక ని�