ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రె�
బీఆర్ఎస్ నాయకుడు 23వ వార్డు కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ ఇటీవల ప్రమాదంలో గాయ పడ్డారు. విష యం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు శుక్రవారం లక్ష్మణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
‘గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు.. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో ‘నమస