బోధనలో వినూత్న విధానాల ఆవశ్యకత అవసరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్సిటీలోని ఓ హోటల్లో ఏకలవ్య ఓటీటీ యాప్ ఆవిష్కరణకు మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి
డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్లోని ఆరు సంస్థల్లో, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.
దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి బిల్డర్లలో ఒకటైన డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూపు పై ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లో