అజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులే తమ ప్రాథమిక విధిని మరచి విలువైన స్థలాన్ని కూల్చినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూ�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ ఏసీపీ, ఇంతెజార్గంజ్, మిల్స్కాలనీ సీ�