వందేళ్ల చరిత్ర ఉన్న హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు క్వార్టర్స్లో ఉంటున్న తమను వెళ్లగొట్టారన
పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యే ఉంటానని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లా�
వరంగల్ పశ్చిమ ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తల్లో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మనోధైర్యం నింపారు.