2015లో మొదటిసారిగా లాస్యనందిత రాజకీయ రంగ ప్రవేశం చేసి కంటోన్మెంట్ బోర్డులోని నాలుగో వార్డు బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్�
దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పా�