రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
Former MLA Ravi Shankar | గంగాధర, ఏప్రిల్ 26: ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును వాయిదా వేసేందుకే ప్రజాపాలన పేరిట దరఖాస్తుల పక్రియకు తెరలేపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ తంతు నడిపిస్�