అధునాతనంగా నిర్మించిన బేగంబజార్ ఫిష్ మార్కెట్లో అర్హులైన వారికి ఈ నెల 25వ తేదీ లోపు దుకాణాలను కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బేగంబజార్ ఫిష్ మార్కెట్ను అధ�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాంకోఠిలోని వెస్లీ చర్చిలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.