ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డిలోని ఎర్రకుంటపై భాగంలో ఉన్న నివాసాల్లోకి వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వరద తో ఇండ్ల నుంచి బయటికి రాలేక శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంద
ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను
టెస్లాకు దీటుగా అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉండటం దేశానికే గర్వకారణమని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు కొనియాడారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను స