గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా �
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్
సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు.
మండరిధిలోని బేతంపూడి సొసైటీకి చెందిన ముగ్గురు కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.