మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్కు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. రాంసింగ్ విచారణ అధికారిగా బాధ్యతలు తీసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడ ప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.