వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమ�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�
‘వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? విద్యార్థులను కనీసం మనుషుల లెక్క చూడకపోతే ఎలా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.