ఆదిలాబాద్ యువత భవిష్యత్ కోసం సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అత్యవసరమని, ఈ లక్ష్యంతో మంగళవారం నిర్వహించనున్న ‘హలో యువత.. చలో సీసీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఒక ప్రకటనలో పిలుప
ఆదిలాబాద్ రూరల్ మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆదివారం మాజీ మంత్రి జోగు రామన్న సందర్శించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్నదాతలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.