జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మం త్రి దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామే ల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం �
‘పుత్ర వాత్సల్యంతో విపక్షంపై విమర్శలు చేస్తున్నారు సరే.. మీరు సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగబెట్టింది ఏంటో వివరించాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేశ్రెడ్డికి పదవి వచ్చింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.