బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
మంథని నియోజకవర్గంలోని ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవీ దక్కించుకున్న శ్రీధర్బాబుకు అధికారానికి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని.. మంత్రికి ఇసుక, మట్టి దోపిడిప�