యూపీఏ ప్రభుత్వ హయాంలోని అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపించారు. ఈ సమస్యను అధిగమించడానికి వాటిని రద్దు చేస్తూ మ�
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార
ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.