కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రంలోని
ప్రతిపక్షంలో ఉన్నా తాము నిత్యం ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు.