పార్టీ మారుతున్నానని వస్తున్న వదంతులు అవాస్తవమ ని, ఊపిరి ఉన్నం త వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. డిసెంబర్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ కరప�
సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చాన�
తెలంగాణ దేశానికి ప్రయోగాశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ ము న్సిపల్ పరిధిలోని క్రిస్టియన్పల్లిలో దళితబంధు పథకం కింద 8మంది లబ్ధిదారులకు కలిపి
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు