ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అండగా ఉంటారని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పష్టం చేశారు.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
Hyderabad | ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అటవీ శాఖ రూ. 4 లక్షల జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్