పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో భారత్ సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలను హొర్ముజ్ జలసంధిలో అడ్డగించబోమని ఇరాన్ గురువారం ప్రకటించింది. భారత్తోపాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్�
ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులకు దిగటం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. అమెరికా దాడుల నుంచి తమను తాము కాపాడుకోగలమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు.