విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమవుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా తగ్గుముఖం పట్టిన ఎఫ్డీఐలు..గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భార
ముంబై: ఇండియాకు 2020లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. గతేడాది 6400 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు) ఎఫ్డీఐలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించ