తెలంగాణ రైజింగ్ పేరుతో కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వ అధికారులే హడావుడి చేశారు. ప్రభుత్వ ఆదేశాలో లేక సొంత నిర్ణయమో తెలియదు కానీ.. సూటు, బూట్లలో ప్రభుత్వాధికారులు సమ్మిట్ �
విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్�