ఫుడ్పాయిజన్ కారణంగా శుక్రవారం 78 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో 38 మంది, వనపర్తి జిల్లాలో 40 మంది అస్వస్థతకుగురై దవాఖాన పాలయ్యారు. వివరాలు ఇలా..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతం�
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల కిందట జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్ర�