రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూని�
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 ఆహార పరిశ్రమల దిగ్గజాలు హాజరు కానున్నారు.