ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డ�
ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చనని జిల్లా రవాణాధికారి పీ రంగారావు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్ధులు, డ్ర
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలపై ఇప్పటికీ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహ�
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు