వర్షాకాలం ప్రారంభం అయింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని రుద్
మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారే వరకు పురపాలిక సిబ్బంది రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి, గొల్సర్తి, కోమటిపల్లి గిరిజన తండా, రామాయంపేట తండా తదితర కాలనీలలో ఫాగింగ్ యంత్రంతో దోమల మందు స్�
Fogging |అన్ని డివిజన్లలో ఫాగింగ్ , స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, మొదటగా రామంతాపూర్ డివిజన్లో ఈ రోజు ఆధునిక పరికరాలు 8 చిన్న మిషన్ లు 2 పెద్ద మిషన్లతో కూడిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ని�