పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. బుధవారం విలేకరులతో ఎస్పీ మాట్లాడారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురు
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ