రాష్ట్రంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసుశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు ప్రత్యే�
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఏర్పాట్ల విషయ�
కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా కలప రవాణా చేయొద్దని ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఆదేశించినా పట్టించుకోవడం లేదు.