ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు రైతులు పూల తోటల సాగువైపు దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున�
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు.. సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎకరం తోటలో రూ. లక్ష దాకా ఆదాయం ఆర్జిస్తూ ‘ఔరా!’ అనిపిస్తున్నాడు. సంప్రదాయ సాగులో వచ్చిన నష్టాలను.. పూల తోటలతో పూడ్చుకుంటున్నాడు. భారీ ల