రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మార్కెట్లు, పువ్వులు, పండ్ల మార్కెట్లు, రైతుబజార్ల్లో ప్లాస్టిక్ పువ్వుల విక్రయాలను న�
బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మారెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పూలను కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో మారెట్లన్నీ రద్దీగా మారాయి.