ఆంక్షల నేపథ్యంలో విమానంలోనే పెండ్లివిమాన సిబ్బందిని సస్పెండ్ చేసిన డీజీసీఏ న్యూఢిల్లీ, మే 24: పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకం. అయితే కరోనా కారణంగా వివాహ వేడుకలు కళ తప్పాయి. లాక్డౌన్ ఆం�
మెల్బోర్న్, ఏప్రిల్ 27: భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే నెల 15 వరకు కొనసాగ�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
కరోనా కష్టకాలంలో ఆపద్భాందుడిలా చేతిక ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ వెళ్లారు నటుడు సోనూసూద్. ఆయన చేసిన సేవలు ఒకటి రెండు కావు. వలస కార్మికుల దగ్గర నుండి విదేశాలలో ఉన్న భారతీయుల వరకు ప్�