Road Accident | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున�
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�
ఊర కుక్కలు అడ్డు రాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ పెద్దమ్మ దేవాలయం సమీపంలో సోమవారం జరిగింది. బాధితులు, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతం