తల్లి ఒడిలో నుంచి నెల రోజుల వయస్సు గల చిన్నారిని కిడ్నాప్ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులతో పాటు చిన్నారిని కొనుగోలు చేసేందుకు యత్నించిన మహిళ సహ�
ఆ ఐదుగురు జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న కారు డ్యామేజీ కావడంతో యజమానికి రూ.40వేలు చెల్లించేందుకు దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఓ ఆర్ఎంపీని టార్గెట్ చేసి, మెడలోని చైన్ను ఎత్తుకెళ్లా�
పథకం ప్రకారం ఓ వ్యక్తికి బీమా చేయించి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన నిందితులు పోలీసులకు పట్టుబడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకున్నది. ఆదివారం ఖమ్మం రూరల్ సీఐ ముష్కారాజ్ మీడియాకు వ�