ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నది. మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా గత ప్రభుత్వం చెరువులను బట్టి మంచి సైజు పిల్లలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్
‘ఇంత చిన్న చేప పిల్లలు దేనికి? కప్పలు, పాములకు ఆహారం కోసం ఇస్తున్నరా..? ఆగస్టులో పంపిణీ చేయాల్సింది కాలందాటిపోయిన తర్వాత ఇ ప్పుడు ఇస్తారా..? నాసిరకం విత్తనాలు అసలు ఈ చెరువులో బతుకుతయా..? కాంట్రాక్టర్లకు కాసు�