దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశ�
నోరూరించే ఫిష్ వంటకాల పండుగకు నగరంలోని సరూర్నగర్ ఇండోర్స్టేడియం సిద్ధమవుతున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహించేందుకు అధిక
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధి