తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారులు అధికంగా ఉన్నప్పటికీ.. చేపల వినియోగంపై అవగాహన లేకపోవడంతో తక్కువగా వినియోగిస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను తెలిపింది. రా�
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.