ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదటి విడత బిల్లు మంజూరు చేయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ పీ విజయ్కుమార్ తెలిపిన వివర
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవల్ పూర్తయి రెండు నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్-ఖమ్మం ప్ర