తమిళనాడులోని (Tamil Nadu) విరుధునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
Blast in fire crackers factory: అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరిలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.