లక్ష కోట్ల రూపాయల లాభాన్ని సాధించిన తొలి భారతీయ ఆర్థిక సంస్థగా ఎదగాలన్నదే ఎస్బీఐ లక్ష్యమని, ఆ దిశగా వెళ్తున్నామని ఆ బ్యాంక్ నూతన చైర్మన్ సీఎస్ శెట్టి పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే 3 నుంచి 5 �
దేశీయ విమానయాన సంస్థల నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నష్టాలు రూ.3-4 వేల కోట్లకు తగ్గొచ్చని దేశీయ ర