మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదని, ఆయా క్రీడాకారులు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థిక వనరులున్న బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి �