ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
ఫైనాన్సర్ వేధింపులతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాహుల్దేవ్ తెలిపిన వివరాలు.. యాదమ్మనగర్కు చెందిన కురుమయ్యకు(55) భార్య ఎల్లమ్మతోప�
Hanumakonda | ఫైనాన్స్ వేధింపులతో(Financial harassment) యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.