రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డి మాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పు కన
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలను ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.