తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
బీసీలు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం అమలు శరవేగంగా ముందుకు సాగుతున్నది. గత నెల 15న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికే మొదటి విడత పంపిణీ తుది దశకు చేరుకున్నది.